అమెరికాలో అనాథకు అంత్యక్రియలు చేసిన ఆరెస్సెస్ కార్యకర్త
ఏపీలోని గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి అమెరికాలోని ఓ అనాథకు అంత్యక్రియలు నిర్వహించి, తన సేవాభావాన్ని చాటుకున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్)కు చెందిన ప్రాంత కార్యకారిణి సదస్యులు కాకాణి పృథ్వీరాజ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల రెండోతేదీన జరిగిన...
