archiveRASHTRIYTA SWAYAMSEVAK SANGH

News

కరోనా మూడో దశను సమర్థంగా ఎదుర్కొందాం… ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో శిక్షణ

ఆరోగ్య రక్ష సమితి ప్రాంత ప్రశిక్షణ వర్గ ఆగస్టు 7న విజయవాడ హైందవిలో నిర్వహించారు. .కోవిడ్ మూడో దశను ఎదుర్కోవడానికి యావత్ సమాజాన్ని సిద్ధం చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కరోనా వ్యాప్తి చెందకుండా సమాయత్తం చేసే ప్రయత్నంలో భాగంగా అన్ని జిల్లాల...