భారత్ సాయానికి మేం సదా దాసులమే…
శ్రీలంక నూతన ప్రధాని విక్రమసింఘే కొలంబో: శ్రీలంకలో కొత్త ప్రభుత్వాన్ని భారత్ స్వాగతించింది. శ్రీలంకకు భారత్ సాయం ఎప్పుడూ ఉంటుందని భారత హైకమిషన్ పేర్కొన్నది. ఇక ప్రమాణ స్వీకారం అనంతరం రణిల్ విక్రమసింఘే మాట్లాడుతూ.. భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ధన్యవాదాలు...
