డిగ్రీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ‘రామ్చరితమానస్’
భోపాల్: హిందూ ధర్మంలో గొప్ప గ్రంథమైన రామ్ చరిత్ మానస్ను విద్యార్థులకు పాఠ్యంశంగా బోధించనున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఇక నుంచి శ్రీరాముడి గురించి బోధించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. ఫిలాసఫీలో బోధించడానికి ఉన్నత విద్యా...
