archive#RAJASTAN GOVERNMENT ISSUED IPHONES FOR MLAS

News

200 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్లు.. తిరస్కరించిన బీజేపీ

రాజస్థాన్ ప్రభుత్వం బుధవారం నాడు అసెంబ్లీలో ప్రభుత్వ బడ్జెట్ ‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 200 మంది ఎమ్మెల్యేలకు ఐఫోన్ -13ని బహుమతిగా అందించింది. ఒక ఫోన్ ధర దాదాపు 1 లక్షా 20 వేల...