మన సరిహద్దులు శత్రు దుర్భేద్యం: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
భారత్ సరిహద్దులు శత్రు దుర్భేద్యం.. అంగుళం భూ భాగాన్ని కూడా ఎవరూ తాకలేరని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ స్పష్టం చేశారు. గల్వాన్ ఘటన నేపథ్యంలో లద్దాఖ్లో పర్యటిస్తున్న రక్షణమంత్రి.. అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ''గల్వాన్ ఘటనలో...
