మహారాష్ట్ర : 900 మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తొలగించిన ముస్లిములు
మహారాష్ట్రలో చెలరేగిన లౌడ్ స్పీకర్ ల వివాదంతో ముంబైలోని మసీదులు శబ్ద నియంత్రణ చర్యల్లోకి దిగుతున్నాయి. ఈ విషయాన్ని మరింత జటిలం చేయదల్చుకోలేదని, అందుకే తాము మైకుల శబ్దాన్ని నియంత్రిస్తున్నామని మసీదు నిర్వాహకులు చెబుతున్నారు. ముంబైలోని అతిపెద్ద మసీదు అయిన జుమా...

