archiveRains in Uttarakhand

News

ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం.. రంగంలోకి భారత వాయుసేన

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో మూడు రోజులుగా ఎడతెగని వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఫ‌లితంగా ఇప్పటి వరకు 47 మందికి పైగా పౌరులు మృతిచెందారు. మంగళవారం ఒక్కరోజే 42 మంది దుర్మరణం పాలయ్యారు. వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. రోడ్డు,...