జాతి నిర్మాణంలో విశ్వవిద్యాలయాలది కీలక పాత్ర
చీఫ్ జస్టిస్ రమణ భాగ్యనగరం: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదాన చేసింది. ఓయూ 82వ స్నాతకోత్సవంలో గవర్నర్ తమిళిసై చాన్సలర్ హోదాలో సీజేఐ జస్టిస్ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు....

