పంజాబ్ జైల్లో విచ్చలవిడిగా మాదకద్రవ్యాల వాడకం
డోపింగ్ టెస్టులో నమ్మలేని నిజాలు వెల్లడి ఫరీద్కోట్: పంజాబ్లో మాదకద్రవ్యాలు విచ్చలవిడిగా జైళ్ళకు సరఫరా అవుతున్నాయి. ఫరీద్కోట్ జైల్లో 2,333 మంది ఖైదీలకు డోప్ టెస్ట్లు నిర్వహించగా ఏకంగా 1,064 మంది డ్రగ్స్ వాడుతున్నట్టు తేలింది. పంజాబ్ జైళ్ళలో ఖైదీలకు మాదక...
