హిందూ సంప్రదాయాలపై దాడులు కొనసాగిస్తున్న డీఎంకే సర్కార్.. తాజాగా ఆలయ సిబ్బంది బదిలీల్లో నిబంధనలు సవరణ!
తమిళనాడు: ఇక్కడి డీఎంకే ప్రభుత్వం హిందూ సంప్రదాయాలపై దాడులు కొనసాగిస్తోంది. తాజాగా.. పూజారితో కూడిన ఆలయ సిబ్బందిని ఇష్టానుసారంగా బదిలీ చేయడానికి హిందూ మత, దేవాదాయ బోర్డు చట్టంలోని నిబంధనలను సవరించింది. దురదృష్టవశాత్తు, వివిధ సంప్రదాయాలను అనుసరించి దేవాలయాల నుండి పూజారులను...

