archive#public campaign vehicle

News

తెనాలిలో బీజేపీ ప్రజా పోరు యాత్ర వాహనానికి నిప్పు!

గుంటూరు: ఏపీలోని గుంటూరు జిల్లాలో భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) ప్రజా పోరు యాత్ర వాహనానికి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. తెనాలిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. ప్రజా పోరు యాత్ర వాహనం ఈనెల 21నుంచి తెనాలిలో తిరుగుతోంది. సుల్తానాబాద్​లోని...