‘రూ. రెండు కోట్లకు పద్మభూషణ్: యూపీఏ ఎర’
ఆ డబ్బుతోనే సోనియాకు వైద్యం.... సంచలన విషయాలను వెల్లడించిన ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నుంచి ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ను రూ.2కోట్లకు కొనుగోలు చేయాలని తనపై ఒత్తిడి చేసినట్టు ఎస్ బ్యాంక్...
