కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేసిన ప్రధాని
ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంట్ కొత్త భవనానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు శంకుస్థాపన చేశారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు సంసద్ మార్గ్లో వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పునాదిరాయి వేసి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని తొలుత కేంద్రం...
