పెట్టుబడిదారులకు భారత్ స్వర్గధామం
దుబాయ్ ఎక్స్పోలో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: పెట్టుబడిదారులకు భారత్ స్వర్గధామం లాంటిదని.. ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం ప్రారంభమైన దుబాయ్ ఎక్స్పో ఆయన మాట్లాడారు. యూఏఈ, దుబాయ్లతో భారత్కు ఉన్న బంధాన్ని బలోపేతం చేయడంలో ఈ ఎక్స్పో కీలక పాత్ర...
