సాయుధ దళాల్లో పరివర్తనాత్మక సంస్కరణలు కొనసాగుతాయ్ – భారత సైన్యాధ్యక్షుడు మనోజ్ పాండే
సాయుధ దళాల్లో పరివర్తనాత్మక సంస్కరణల ప్రక్రియ కొనసాగుతోందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. సరిహద్దులు, దేశంలో అంతర్గత సవాళ్లను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటూనే మార్పులను చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. అందుకనుగుణంగానే సాయుధ దళాల ఆధునికీకరణ కొనసాగుతోందన్నారు. దుండిగల్లోని ఎయిర్ఫోర్స్...
