archive#Prakasam

News

ఉల్లాసంగా.. ఉత్సాహంగా బాల మేలా.. ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు

బాల సంస్కార కేంద్రాల వార్షికోత్సవం నెల్లూరు జిల్లా కావలిలో పీఎస్‌ఆర్‌ ట్రస్ట్ ఆఫీస్ వద్ద ఘనంగా నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సామూహికంగా మత్స్య గాయత్రి మంత్రము, ప్రార్థన శ్లోకాలు, యోగాసనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నెల్లూరు,...
News

రూ. 25 కోట్ల విలువైన మరకత పంచముఖ గ‌ణ‌ప‌తి విగ్రహం స్మగ్లింగ్‌కు య‌త్నం

ప్ర‌కాశం: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో విలువైనదిగా ప్రచారమవుతున్న మరకత పచ్చ పంచముఖ గణేశుడి పురాతన విగ్రహం స్వాధీనం పోలీసు వర్గాల్లోనే కాకుండా రాజకీయంగానూ చర్చకు తావిస్తోంది. అది పురాతన విలువైన విగ్రహమేనా? విగ్రహానికి సంబంధించిన పత్రాలను చూపించి తమదని నిరూపించుకోవాలని...
News

మోదీ నోట ప్రకాశం జిల్లా వాసి మాట!

అమ‌రావ‌తి: మన్‌ కీ బాత్‌లో ఆంధ్ర రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు వాసి పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించారు. బాలికల చదువు కోసం కృషి చేస్తున్న మార్కాపురం రాంభూపాల్‌రెడ్డి అభినందించారు. వందమందికి సుకన్య సమృద్ధి ఖాతాలు తెరిపించారని.. పదవీ విరమణ...
News

ఏపీలో ఆల‌యాల ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించండి

హిందూ ధర్మ రక్షా సమితి ఆధ్వర్యంలో భ‌క్తుల ధ‌ర్నా ప్ర‌కాశం(ఆంధ్ర‌ప్ర‌దేశ్‌): హిందూ దేవాల‌యాల ఆస్తుల‌ను అన్య‌మ‌త‌స్తులు ఆక్ర‌మించుకుంటున్నార‌ని, త‌క్ష‌ణం అధికారులు స్పందించి ఆ ఆస్తుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని ప‌లువురు భ‌క్తులు ఆందోళ‌న చేశారు. ఈ మేర‌కు హిందూ ధర్మ రక్షా సమితి...
News

పల్లవ ప్రశస్తి శాసనాన్ని పరిరక్షించాలి

రాష్ట్ర పురావస్తు శాఖకు చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి విజ్ఞప్తి విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్రకాశం జిల్లా చినగంజాం మండలం మోటుపల్లి రామాలయం పక్కన పడివున్న “పల్లవప్రశస్తి” శాసన బండను పరిరక్షించాలని ప్రముఖ చారిత్రక పరిశోధకుడు మైనాస్వామి రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులకు విజ్ఞప్తి...