archive#Potula Nagepalli

News

పోతుల నాగేపల్లిలో ఘనంగా అబ్దుల్ కలాం జయంతి

ధర్మవరం: ఏపీలోని సత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం, పోతుల నాగేపల్లి ఎంపీ యుపిఎస్ పాఠశాలలో శనివారం ఘనంగా అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అబ్దుల్ కలాం చిత్రపటానికి...