ఐరాస భద్రతా మండలిలో త్వరలో భారత్కు శాశ్వత సభ్యత్వం
న్యూఢిల్లీ: ప్రపంచంలో శక్తిమంతమైన దేశాల్లో ఒకటిగా భారత్ ఎదుగుతున్నప్పటికీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మాత్రం చోటు లభించడం లేదు. ఇందుకు ఎన్నో ఏళ్ళుగా కృషి జరుగుతున్నా.. కేవలం తాత్కాలిక సభ్యత్వానికే పరిమితమైంది. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన దేశంగా...
