archivePMGSY

News

భర్తను నక్సల్స్ చెర నుంచి విడిపించుకున్న భార్య

అభినవ సావిత్రిగా కితాబు రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు కిడ్నాప్‌ చేసిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన సబ్ ఇంజినీర్ అజయ్ రోషన్ లక్రాకు విముక్తి లభించింది. తన భర్తను ఎలాగైనా విడిపించుకోవాలని సంకల్పించిన ఆయన భార్య స్థానిక జర్నలిస్టులు, సామాజికవేత్తల సాయంతో...