కాశీ వీధుల్లో అర్ధరాత్రి కాలినడకన ప్రధాని ఆకస్మిక తనిఖీలు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన నియోజకవర్గం వారణాసిలో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని సోమవారం కాశీ వెళ్లిన విషయం తెలిసిందే. నిన్న ఉదయం నుంచి ఆలయ దర్శనాలు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మోడీ.. సాయంత్రం భాజపా పాలిత రాష్ట్రాల...
