జులై నుంచి నవంబర్ వరకు ఉచిత రేషన్ – ప్రధాని మోడీ వెల్లడి
దేశంలో సరైన సమయంలో పెట్టిన లాక్డౌన్, ఇతర నిర్ణయాలు లక్షల మంది ప్రజల ప్రాణాల్ని కాపాడాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న వేళ ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా ఓ వైపు విజృంభిస్తున్న సమయంలోనే.. ఫ్లూ...
