భారత్ – చైనా దేశాధినేతల ముఖాముఖి?
లడ్డాఖ్ సరిహద్దు ఉద్రిక్తతలతో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొన్న వేళ ఇరు దేశాధినేతలు తొలిసారి ముఖాముఖీ కలుసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నెల 10న జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీవో) వార్షిక సదస్సులో భారత బృందానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వం వహించనున్నట్లు...
