ప్లాస్మా దానం చేసిన ఆరెస్సెస్ నేత
ఆరెస్సెస్ ఆంద్ర ప్రాంత ప్రచార ప్రముఖ్, శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత శ్రీ బయ్యా వాసు, వారి కుమార్తె శ్రీమతి పద్మ నివేదిత కరోనాతో పోరాడుతున్న వారికి ప్లాస్మా థెరపీకి ఉపయోగపడేందుకు ప్లాస్మా దానం చేశారు. ఇటీవల వీరిరువురు కోవిడ్ బారిన...
