పూరి జగన్నాథ స్వామి ఆలయంలో దర్శనాలకు అనుమతి… తాజా మార్గదర్శకాలు విడుదల
కరోనా కారణంగా దర్శనాలు నిలిపివేసిన పూరీ జగన్నాథుని ఆలయం ఇవాళ తెరుచుకుంది. అయితే, దేవాలయంలోకి పూర్తి స్థాయిలో భక్తులను ఈ నెల 23 నుంచి అనుమతిస్తారు. కోవిడ్ వ్యాప్తి కారణంగా మూడు నెలలపాటు మూసివేసిన తర్వాత.. తొలి దశలో దేవాలయ సేవకులు,...
