మిత్రమా… మీ పిల్లల్ని బోర్డర్కు పంపండి
సిద్ధు వ్యాఖ్యలపై గంభీర్ ఆగ్రహం న్యూఢిల్లీ: టీమ్ఇండియా మాజీ క్రికెటర్, పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన పిల్లల్ని సరిహద్దులకు పంపాలని మాజీ ఓపెనర్, భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ప్రధాని...
