బలహీన దేశాల ఆశా నిలయం భారత్ – కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ పాట్రీషియా స్కాట్లాండ్
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనుకబడ్డ, బలహీన దేశాల ఆశా నిలయం అని కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ పాట్రీషియా స్కాట్లాండ్ అన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ బడుగు దేశాలకు అండగా నిలిచిందని.. తద్వారా ప్రపంచ నాయకత్వ దిశగా పురోగమిస్తోందని ఆమె...
