archivePathanamthitta

News

పతనంతిట్ట వద్ద ఏపీకి చెందిన శబరిమల భక్తుల బస్సుకు ప్రమాదం

అమరావతి: శబరిమల యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో యాత్రికుల బస్సు పతనంతిట్ట వద్ద ప్రమాదానికి గురైంది. ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన భక్తుల బృందం మొత్తం రెండు బస్సుల్లో 84 మంది శబరిమల వెళ్లారని, ఈ బస్సులు తిరిగి వస్తున్న సమయంలో...
News

విద్యార్థుల చొక్కాల‌కు ‘నేను బాబ్రీ’ బ్యాడ్జీ!

పీ.ఎఫ్‌.ఐ కార్య‌క‌ర్త‌ల నీతిమాలిన చ‌ర్య‌ మండిప‌డ్డ త‌ల్లిదండ్రులు, కేర‌ళ‌లో ఘ‌ట‌న‌ హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు తిరువ‌నంత‌పురం: కేర‌ళలో స్థానిక పీ.ఎఫ్‌.ఐ కార్య‌క‌ర్త‌లు నీతిమాలిన చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. పాఠ‌శాల‌ల‌కు వెళ్ళే విద్యార్థినివిద్యార్థుల చొక్కాల‌కు బ‌ల‌వంతంగా 'నేను బాబ్రీ' అని రాసివున్న బ్యాడ్జీని...