ఆగస్టు 14 “దేశవిభజన బీభత్స స్మృతి దినం” – ప్రధాని మోడీ
భారత స్వాతంత్ర్య దినం ఆగస్టు 15కు ఒక రోజు ముందు ఆగస్టు 14ను 'పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే' (దేశ విభజన బీభత్స స్మృతి దినం)గా పాటిద్దామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. "దేశ విభజన గాయాలను ఎప్పటికీ మరిచిపోలేం. ఆ...
