ఎంపీలందరూ చట్టసభలకు హాజరు కావాల్సిందే…
గైర్హాజరుపై ఘాటుగా స్పందించిన మోడీ న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలకు బీజేపీ ఎంపీల గైర్హాజరుపై ప్రధాని నరేంద్రమోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభకు సక్రమంగా హాజరయ్యే వారికే 2024 ఎన్నికల్లో మళ్లీ పార్టీ టికెట్లు వస్తాయని పరోక్షంగా హెచ్చరించారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ...
