archive#PAREEKSHA PE CHARCHA

News

విద్యార్థులు పరీక్షలను పండుగలా భావించాలి: ప్రధాని మోడీ

విద్యార్థులంతా పరీక్ష అంటే పండుగలా భావించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 'పరీక్షా పే చర్చ' కార్యక్రమంలో భాగంగా ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పరీక్షల సమయంలో ఒత్తిడి సాధారణమని, పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ఒత్తిడిని...