పారాలింపిక్స్లో భారత్కు మరో స్వర్ణం!
టోక్యో పారాలింపిక్స్లో భారతదేశానికి మరో స్వర్ణం పతకం వరించింది. ఇప్పటికే ముగ్గురు క్రీడాకారులు స్వర్ణ పతకాలు సాధించారు. తాజాగా బ్యాడ్మింటెన్ విభాగం నుంచి మరొకటి భారత్ ఖాతాలో పడింది. శనివారం సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో షట్లర్...
