archivePanjshir province

News

తాలిబాన్ల ఘాతుకం!

అమ్రుల్లా సలేహ్ సోదరుడి కాల్చివేత న్యూఢిల్లీ: తాలిబాన్లు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌ను కైవశం చేసుకున్న తాలిబాన్లకు పంజ్‌షీర్‌ దక్కకుండా చేస్తూ వచ్చిన ఆఫ్ఘనిస్తాన్‌ యాక్టింగ్‌ ప్రెసిడెంట్‌ అమ్రుల్లా  సలేహ్ను తాలిబాన్లు దెబ్బతీశారు. అమ్రుల్లా  సలేహ్ సోదరుడు రోహుల్లా  సలేహ్ను చంపేశారు....
News

పంజ్‌షిర్‌పై తాలిబన్ల జెండా!

కాబూల్‌: పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌పై పట్టు సాధించేందుకు జరుగుతున్న పోరులో తాలిబన్లు పైచేయి సాధించారు. మొత్తం ఆ ప్రాంతమంతా వాళ్ల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. ఈ మేరకు సోమవారం ఉదయం అధికారికంగా తాలిబన్లు ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు. ప్రావిన్షియల్‌ గవర్నర్‌ కార్యాలయం ముందు తాలిబన్‌...