భారత సైన్యానికి అధునాతన బోట్లు
న్యూఢిల్లీ: విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. పాంగాంగ్ సరస్సుపై పట్టు సాధించేందుకు అధునాతన బోట్లను అందుబాటులోకి తెచ్చింది. రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ ఈ బోట్లను భారత సైన్యానికి అధికారికంగా అందజేశారు. ఈ బోటు ఒకేసారి 35...
