కొనసాగుతున్న భారత్, చైనా బలగాల ఉపసంహరణ
తూర్పు లాడ్డాఖ్ లోని పాంగాంగ్ సరస్సు వెంట భారత్, చైనా సైనిక బలగాల ఉపసంహరణ కొనసాగుతోంది. పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంలోని ఘర్షణాత్మక ప్రాంతాలనుంచి యుద్ధ ట్యాంకులు, సాయుధ బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. దక్షిణ తీరం నుంచి సైనికుల ఉపసంహరణ పూర్తయినట్లు...
