archive#Panchmukha Mahalakshmi Ganapati Sobhayatra

News

నిమజ్జనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణనాథుడు… పెద్ద ఎత్తున శోభాయాత్ర

భాగ్య‌న‌గ‌రం: పంచముఖ మహాలక్ష్మీ గణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ఈసారి 50 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకున్న మట్టి మహాగణపతి హుస్సేన్‌ సాగరంలో నిమజ్జనానికి తరలి వెళ్ళ‌నున్నాడు. 50 అడుగుల భారీ మట్టి మహాగణపతిని ఊరేగింపుగా నిమజ్జనం చేయడం ఇదే తొలిసారి. ఒడిశాకు చెందిన క్లే...