archive#Palnadu

News

నరసరావుపేటలో వైభ‌వంగా శ్రీ వేంకటేశ్వరస్వామి క‌ల్యాణోత్స‌వం

నరసరావుపేట: ఏపీలోని ప‌ల్నాడు జిల్లా, నరసరావుపేటలోని శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి క‌ల్యాణ మ‌హోత్స‌వం విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. లోకకల్యాణార్థం ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, కరోనా వంటి మహమ్మారి మరెప్పుడూ ఈ ప్రపంచంలో కనపడకూడదని ఆకాంక్షిస్తూ...
News

మదర్సాలో మధ్యాహ్నం భోజనం తిని ఓ విద్యార్థి మృతి!

గురజాల: ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలలో విషాదం చోటు చేసుకుంది. ఓ మదర్సాలో మధ్యాహ్న భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఒక విద్యార్థి మృతి చెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని పిడుగురాళ్ళ‌ ఆస్పత్రికి తరలించారు....
News

ఏపీలో దారుణం.. ఐదేళ్ళ కూతురిపై తండ్రి నూర్ భాషా అఘాయిత్యం!

భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు నాదెండ్ల‌: ఐదేళ్ల బాలికపై కన్నవాడే అఘాయిత్యానికి పాల్పడిన సంఘ‌ట‌న పల్నాడు జిల్లా, చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివ‌రాలివి. బొప్పూడి గ్రామానికి చెందిన నూర్ భాషా ఆదం...