నరసరావుపేటలో వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం
నరసరావుపేట: ఏపీలోని పల్నాడు జిల్లా, నరసరావుపేటలోని శ్రీ భూసమేత శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) ఆధ్వర్యంలో ఇటీవల అత్యంత వైభవంగా జరిగింది. లోకకల్యాణార్థం ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, కరోనా వంటి మహమ్మారి మరెప్పుడూ ఈ ప్రపంచంలో కనపడకూడదని ఆకాంక్షిస్తూ...


