జమ్ము కశ్మీర్లోకి భారీగా ఆయుధాలు చేరవేస్తున్న పాక్
పాకిస్థాన్ సైన్యం, ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏకమై జమ్ము కశ్మీర్లోకి భారీగా ఆయుధాలు చేరవేస్తున్నట్లు భారత నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. వారు డ్రోన్లు, ఇతర వ్యవస్థల ద్వారా దేశంలోకి ఆయుధాలను చేరవేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు....