పాక్లో ఉగ్రవాద బీజాలను ప్రభుత్వాలే నాటాయన్న పాకిస్థాన్ రక్షణ మంత్రి.. ఇప్పుడిప్పుడే పాకిస్థాన్ బుద్ది తెచ్చుకుంటోంది!
పాకిస్థాన్ నేతలు అనుభవాల నుంచి ఇప్పుడిప్పుడే పాఠాలు నేర్చుకుంటున్నారు. ఆర్థిక సంక్షోభం ముదరడంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ... భారత్తో యుద్ధాలు చేయడం వల్ల గుణపాఠం నేర్చుకున్నామన్నారు. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ పెషావర్లోని మసీదులో...

