హిందు ఆలయ ధ్వంసం కేసులో 22 మందికి ఐదేళ్ల జైలు!
ఇస్లామాబాద్: గతేడాది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న హిందూ దేవాలయంపై దాడి చేసిన 22 మందికి ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు పాకిస్తానీ ఉగ్రవాద నిరోధక న్యాయస్థానం తీర్పు చెప్పింది. 2021 జూలైలో లాహోర్కు 590 కిలోమీటర్ల దూరంలో ఉన్న...
