పాకిస్థాన్ లో మరో దారుణం – సింధ్ ప్రాంతంలో హిందూ జర్నలిస్ట్ హత్య
పాకిస్థాన్లోని సింధ్ ప్రాంతంలో గురువారం స్థానిక టీవీ ఛానల్, వార్తాపత్రికల జర్నలిస్టు అజయ్ కుమార్ లాల్వాని అనే కొందరు గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అతను క్షౌరశాలలో క్షవరం చేయించుకుంటూ ఉండగా గుర్తు తెలియని దుండగులు అతనిపై బుల్లెట్ల వర్షం...
