పాకిస్థాన్ చెర నుంచి విడుదలైన తెలుగువాడు
పాకిస్తాన్లో నాలుగేళ్ల కిందట అడుగుపెట్టి బందీగా మారిన ప్రశాంత్ సోమవారం అక్కడి జైలు నుంచి విడుదలయ్యారు. నాలుగేళ్లు జైలులో గడిపిన ఆయన్ను.. అటారీ-వాఘా సరిహద్దుల్లో భారత సరిహద్దు భద్రతా దళానికి పాకిస్తాన్ రేంజర్స్ అధికారులు అప్పగించారు. హైదరాబాద్కు చెందిన ప్రశాంత్ 2017లో...
