archive#Pakistan Prime Minister Shehbaz Sharif

News

శాంతి కోరుకుంటూనే క‌శ్మీర్‌ను మ‌రిచిపోని పాకిస్తాన్‌!

న్యూఢిల్లీ: భారత్‌తో శాంతియుత సంబంధాలకు సిద్ధమని పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ చెప్పారు. ఐక్యరాజ్య సమితి తీర్మానాలకు లోబడి కశ్మీర్‌ సమస్య పరిష్కారంతోనే ఈ ప్రాంతంలో సుస్థిర శాంతి నెలకొంటుందని అన్నారు. ‘యుద్ధం రెండు దేశాలకు ఎంతమాత్రం మంచిది కాదు... భారత్‌తో...