archive#Pakistan Air Force

News

ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు: 30 మంది మృతి

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లోని ఖోస్ట్ ప్రావిన్స్‌పై ఏప్రిల్ 15, శుక్రవారం రాత్రి పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులను ప్రారంభించింది. ఈ మేర‌కు ఆఫ్ఘనిస్తాన్‌లోని స్థానిక అధికారులు ధ్రువీక‌రించారు. వైమానిక దాడిలో మహిళలు, పిల్లలతో సహా కనీసం 30 మంది మరణించారు. ఖోస్ట్...