చైనా-పాకిస్తాన్ల దుర్బుద్ధి.. కశ్మీర్పై ఉమ్మడి ప్రకటన!
తీవ్రంగా ఖండించిన భారత్ న్యూఢిల్లీ: గతంలో పాక్- చైనా సంయుక్త ప్రకటనలో జమ్ము కశ్మీర్ గురించి చేసిన సూచనలను భారతదేశం గట్టిగానే తిరస్కరించింది. జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, లడఖ్ అందులో అంతర్భాగమని, విడదీయరాని భాగమని నొక్కి చెప్పింది భారత ప్రభుత్వం....
