ఆరుగురు జవాన్ల మృతి
జమ్ముకశ్మీర్: జమ్ముకశ్మీర్లో పహల్గామ్ వద్ద వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జవాన్లు మృతి చెందారు. మరో 30 మంది సైనికులకు గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన మంగళవారం సంభవించిన విషయం విదితమే. సమాచారం తెలుసుకున్న వెంటనే...
