archivePadmashri Ali Manik Fan

News

కేరళ : అక్షర రథ యాత్రపై జిహాదీల కన్నెర్ర

భారత స్వాతంత్ర్య డెబ్బై ఐదవ వార్షికోత్సవం (ఆజాదీ కా అమృత మహోత్సావ్) లో భాగంగా, కేరళ కోజికోడ్ కు చెందిన కేసరి వార పత్రిక ‘అక్షర రథ యాత్ర’ను నిర్వహించింది. కన్యాకుమారి నుండి కోజికోడ్ వరకు ఈ ఊరేగింపు సాగింది. రథయాత్రను...