ప్రతి హిందువూ దండధారి కావాలి
హిందూ చైతన్య సమ్మేళనంలో గరికిపాటి రాజమహేంద్రవరం: రామ నామన్ని జపించే వాడే, రామాయణాన్ని పఠించేవాడే నిజమైన భారతీయుడని ప్రముఖ ప్రవచనకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ గరికపాటి నరసింహరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ధర్మ జాగరణ సమితి ఏర్పాటు చేసిన సభలో...
