archive#Paderu

News

ఎస్టీ జాబితా నుంచి మ‌తం మారిన గిరిజ‌నుల తొల‌గింపు

జ‌న‌జాతి సుర‌క్ష మంచ్ స‌హా ప్రాంత ప్ర‌ముఖ్ గోపాల్ నాగ్ డిమాండ్‌ పాడేరు రూరల్ : మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఛ‌త్తీస్‌గ‌ఢ్‌కు చెందిన జనజాతి సురక్ష మంచ్ సహా ప్రాంత ప్రముఖ్ జి.ఎస్. గోపాల్ నాగ్...
News

నేటి నుంచి గిరిజనుల ఇలవేల్పు మోదకొండమ్మ జాతర

పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజన ప్రాంత ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు నేటి నుంచి మూడు రోజులు జరగనున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్​ దీపాలతో అలంకరించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు...