భారత్ వేదికగా ప్రపంచ యోగా ఛాంపియన్ షిప్
ఆతిథ్యం ఇవ్వనున్న ఒడిశా న్యూఢిల్లీ: యోగాపై అవగాహన మరింత విస్తృతం చేసే దిశగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో యోగా పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది ఈ కార్యక్రమం ఒడిశాలోని భువనేశ్వర్ వేదికగా జరగనున్నట్టు...
